భారత భూభాగాన్ని చైనా ఆర్మీ ఆక్రమించిందా?

భారత భూభాగాన్ని చైనా ఆర్మీ ఆక్రమించిందా?

హైదరాబాదు:’మన , చైనా సేనల మధ్య జరుగుతున్న చర్చలకు గల కారణాల్ని ప్రజలకు కేంద్ర ప్రభుత్వం చెప్పాలని మజ్లీస్ పార్టీ లోక్సభ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ సోమవారం ఇక్కడ డిమాండు చేసారు.‘ఈ విషయాన్ని చెప్పడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు వెనకాడుతోంది? ఎందుకు మౌనంగా ఉంటోంది? లఢఖ్లోని భారత భూభాగాన్ని చైనా ఆర్మీ ఆక్రమించిందా? దీనిపై కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి’ అని ప్రశ్నించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos