సీబీఐ క‌స్ట‌డీకి అభిషేక్ రావు

సీబీఐ క‌స్ట‌డీకి అభిషేక్ రావు

హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో నగరవాసి అభిషేక్ను బోయినపల్లిని సీబీఐ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు సోమ వారం ఆదేశాలు జారీ చేసింది. మూడు రోజుల పాటు సీబీఐ అధికార్లు నిందితుణ్ని ప్రశ్నించనున్నారు. అభిషేక్ ఖాతాలోకి రూ.3.5 కోట్ల మేర నిధులు వచ్చాయని గుర్తించామన్న సీబీఐ అధికారులు ఆ నిధులను అభిషేక్ వివిధ వ్యాపారాల్లో పెట్టుబడి పెట్టారని ఆరోపించారు. ఆ నిధులు ఎక్కడి నుంచి అందాయన్న విషయంపై ఆరా తీయగా దానిపై అభిషేక్ సరైన సమాధానం ఇవ్వలేదని కోర్టుకు సీబీఐ అధికారులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos