ముగిసిన నామినేషన్ల పరిశీలన

ముగిసిన నామినేషన్ల  పరిశీలన

బద్వేల్ ఉప ఎన్నికలో నామినేషన్ల పరిశీలన ప్రక్రియ ముగిసింది. 9 నామినేషన్లను అధికారులు తిరస్కరించగా.. బద్వేల్ బరిలో 18 మంది నిలిచారు. మరోవైపు హుజురాబాద్ ఉప ఎన్నికకు కూడా నామినేన్ల పరిశీలన పూర్తయ్యింది. మొత్తం 61 నామినేషన్లు దాఖలవ్వగా.. 19 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు దీంతో 42 మంది అభ్యర్థుల నామినేషన్లు ఒకే అయ్యాయి. ఈటల పేరుతో ఉన్న ముగ్గురి నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. నామినేషన్ల ఉపసంహరణకు ఈనెల 13 వరకు గడువుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos