రూ. 2.30 లక్షల కోట్లతో బడ్జెట్

రూ. 2.30 లక్షల కోట్లతో బడ్జెట్

అమరావతి: శాసనసభ సమావేశాలు గురువారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఆర్థికమంత్రి బుగ్గన రూ. 2.30 లక్షల కోట్ల అంచనాలతో బడ్జెట్ ప్రతిపాదనల్ని సభకు ప్రవేశపెట్టారు. సమావేశాలను తెదేపా బహిష్కరించింది. కేవలం వైసీపీ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. బడ్జెట్ వివరాలు:
బడ్జెట్ అంచనా – రూ. 2,29,779.27 కోట్లు
బీసీ సబ్ ప్లాన్ కు – రూ. 28,237 కోట్లు
ఎస్సీ సబ్ ప్లాన్ కు – రూ. 17,403 కోట్లు
ఎస్టీ సబ్ ప్లాన్ కు – రూ. 6,131 కోట్లు
ఈబీసీ సంక్షేమానికి – రూ. 5,478 కోట్లు
బ్రాహ్మణ సంక్షేమానికి – రూ. 359 కోట్లు
మైనార్టీ యాక్షన్ ప్లాన్ కు – రూ. 1,756 కోట్లు
మహిళా అభివృద్ధికి – రూ. 47,283.21 కోట్లు
చిన్నారుల కోసం – రూ. 16,748 కోట్లు
విద్యా పథకాలకు – రూ. 24,624 కోట్లు
వ్యవసాయ పథకాలకు – రూ. 11,210 కోట్లు
వైద్యం, ఆరోగ్యానికి – రూ. 13,830 కోట్లు
జగనన్న విద్యాదీవెన – రూ. 2,500 కోట్లు
జగనన్న వసతి దీవెన – రూ. 2,223.15 కోట్లు
వైయస్ఆర్ రైతు భరోసా – రూ. 3,845 కోట్లు
వైయస్ఆర్-పీఎం ఫసల్ బీమా యోజన – రూ. 1,802 కోట్లు
డ్వాక్రా సంఘాల సున్నా వడ్డీ చెల్లింపులకు – రూ. 865 కోట్లు
పట్టణ ప్రాంత డ్వాక్రా మహిళలకు – రూ. 247 కోట్లు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos