1న కేంద్ర బడ్జెట్‌

1న కేంద్ర బడ్జెట్‌

న్యూ ఢిల్లీ : వచ్చే నెల ఒకటిన కేంద్రం 2020-21 బడ్జెట్ను పార్ల మెంటులో ప్రవేశ పెట్టనుంది. చట్టసభల సమావేశాలు జనవరి 31 నుంచి ఏప్రిల్ 3 వరకు రెండు దశల్లో నిర్వహించాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రివర్గ సమితి సిఫార్సు చేసింది. జన వరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు తొలి దశ, మార్చి 2 నుంచి ఏప్రిల్ 3 వరకు రెండో దశ సమావేశాలు జరగనున్నాయి. రెండు దశల మధ్య కాలంలో వివిధ శాఖలకు కేటాయించిన నిధుల గురించి పార్లమెంటరీ సమితిలు పరిశీలిస్తాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos