ఇక బిఎస్పీ ఒంటరి పోరు

ఇక బిఎస్పీ ఒంటరి పోరు

న్యూఢిల్లీ:భవిష్యత్లో ఏ ఎన్నికల్లోనైనా ఒంటిరిగానే పోటీ చేయనున్నట్టు బిఎస్పీ అధినేత్రి మాయావతి సోమవారం చేసిన ట్వీట్లో తేల్చి చెప్పారు. సమాజ్వాదీ పార్టీతో తెగతెంపులు అనే మాట అనకుండా పరోక్షంగా పేర్కొన్నారు. 2012 – 2017 మధ్యలో ఎస్పీ దళితులకు, బీఎస్పీకి వ్యతిరేకంగా పని చేసినా ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఎన్నికల్లో పొత్తు పెట్టుకున్నామని వివరించారు. పొత్తు ధర్మాన్ని గౌరవ ప్రదంగా నిర్వర్తించామని చెప్పారు. పార్టీ, ఉద్యమాల గురించి ఆలోచించిన తర్వాత ఎన్నికల్లో ఒంటిరిగానే పోటీ చేయదలచినట్లు వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos