విజయవాడ : ఒక వస్త్ర దుకాణంలో నలుగురికి కరోనా సోకడంతో బీసెండ్ రోడ్డును తాత్కాలికంగా మూసి వేశారు. లాక్డౌన్ సడలింపుల్లో వస్త్ర దుకాణాలకు ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో బీసెంట్ రోడ్డులో రద్దీ పెరిగింది. నిబంధనలు పాటించకపోవడంతో కరోనా వ్యాధి వ్యాపించింది.