బ్యాంకింగ్ షేర్లు అయిన కాడికి అమ్మకం

బ్యాంకింగ్ షేర్లు  అయిన కాడికి  అమ్మకం

ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం లాభ నష్టాల మధ్య ఊగిసలాడు తున్నాయి. వ్యాపారం ఆరంభమైన స్వల్ప వ్యవధిలోనే బీఎస్ఈ – సెన్సెక్స్ 40 పాయింట్లకుపైగా కోల్పోయి 55,904 వద్ద, ఎన్ఎస్ఈ-నిఫ్టీ దాదాపు 10 పాయింట్ల నష్టంతో 16,628 వద్ద ఉన్నాయి. ఎల్&టీ, బజాజ్ ఫినాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ఐటీసీ, టాటా స్టీల్ ప్రధానంగా లాభాల్లో ఉన్నాయి. ఎం&ఎం, ఇండస్ఇండ్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్ షేర్లు నష్టాల్లో ట్రేడింగ్ సాగిస్తున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos