తానా నవలల పోటీ విజేతలు

తానా నవలల పోటీ విజేతలు

హైదరాబాదు: తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) నిర్వహించిన నవలల పోటీలో విశాఖపట్నంకి చెందిన చింతకింది శ్రీనివాసరావు రాసిన మున్నీటి గీతలు, అనంతపురానికి చెందిన బండి నారాయణస్వామి రాసిన అర్థనారి నవలలు బహుమతులు గెలుచుకున్నాయి. విజేతలిద్దరికి రూ. రెండు లక్షలు బహుమతి అందివ్వనున్నారు. ఆ నవలల ప్రచురణ బాధ్యతనూ తామే తీసుకుంటామని తానా కార్యవర్గం ప్రకటించింది. పోటీకి మొత్తం 107 నవలు పరిశీలనకు వచ్చాయి. వీటిలో ఉత్తమంగా ఉన్న రెండు నవలలు బహుమతులు గెలుచుకున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos