సాహితీవేత్త అన్నపురెడ్డి వెంకటేశ్వరెడ్డి అస్తమయం

సాహితీవేత్త అన్నపురెడ్డి వెంకటేశ్వరెడ్డి అస్తమయం

హైదరా బాదు : సాహితీవేత్త, మిసిమి పత్రిక సంపాదకుడు అన్నపురెడ్డి వెంకటేశ్వర రెడ్డి (89) అనారోగ్యంతో మంగళవారం ఇక్కడ తుది శ్వాస విడిచారు. అంత్యక్రియలు బుధవారం ఇక్కడి హైదరాబాదులోని మదీనాగూడలో నిర్వహించనున్నారు. అన్నపురెడ్డి అధ్యాపకుడిగా పనిచే స్తూనే సాహిత్యంలో విశేషమైన కృషి చేశారు. ప్రముఖ మానసిక శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ మనస్తత్వ శాస్త్రాన్ని తెలుగులోకి అనువదించారు. బౌద్ధ సాహిత్యాన్ని తెలుగులోకి అనువదించారు. ఆయన మృతి పట్ల రచయితలు, సాహితీ ప్రియులు విచారం వ్యక్తం చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos