‘కశ్మీర్‌’ పై రేపటి నుంచి విచారణ

‘కశ్మీర్‌’ పై రేపటి నుంచి విచారణ

న్యూ ఢిల్లీ: రాజ్యాంగంలోని 370 అధికరణ కింది జమ్ము-కశ్మీర్కు కల్పించిన ప్రత్యేక ప్రతిపత్తి రద్దును సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాల పై అత్యున్నత న్యాయ స్థానం శనివారం విచారణ జరపనుంది. ఇందుకోసం ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో జస్టిస్ రంజన్ గొగోయ్, జస్టిస్ బాబ్డే, జస్టిస్ అబ్దుల్ నజీర్తో ప్రత్యేక ధర్మాసనం ఏర్పాటయ్యింది. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు విచారణ మొదలు కానుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos