పినరాయ్‌ విజయన్‌పై గవర్నరు గుర్ర్రు

పినరాయ్‌ విజయన్‌పై గవర్నరు గుర్ర్రు

తిరువనంత పురం:తనను సంప్రదించ కుండానే కేరళ ప్రభుత్వం నూతన పౌరసత్వ చట్టాన్ని అత్యున్నత న్యాయ స్థానంలో సవాలు చేయటాన్ని ఆ రాష్ట్ర గవర్నర్ ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్ గురువారం ఇక్కడ ఆక్షేపించారు. ఇది శిష్టాచార ఉల్లంఘ న న్నారు. దీని గురించి తనకు సమాచారాన్ని ఇవ్వలేదని ఆక్రోశించారు. కనీస మర్యాదనూ ప్రభుత్వం పాటించలేదన్నారు. గవర్నర్ అనుమతి లేకుండా రాష్ట్ర ప్రభుత్వం అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లవచ్చా అనే అంశాన్ని పరిశీలిస్తు న్నట్లు తెలి పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos