లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినతరం..

లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినతరం..

కరోనా నివారణ కోసం లాక్ డౌన్ విధించినా ప్రజలు తమ సూచనల మేర నడుచుకోవడంలేదని ఏపీ ప్రభుత్వం అసంతృప్తికి లోనైనట్టు తెలుస్తోంది. క్రమంలో రాష్ట్రంలో లాక్ డౌన్ నిబంధనలు మరింత కఠినతరం చేశారు. ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు మాత్రమే నిత్యావసరాలు కొనుక్కునేందుకు అనుమతి ఉంటుందని ప్రభుత్వం స్పష్టం చేసింది.కుటుంబం నుంచి ఒకరు మాత్రమే వచ్చి కొనుగోలు చేయాలని స్పష్టం చేసింది. సాయంత్రం 7 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు పూర్తిగా షట్ డౌన్ విధిస్తున్నట్టు తెలిపింది. సమయంలో ఒక్కరు కూడా ఇళ్ల నుంచి బయటికి రాకూడదని ఆదేశించింది. హోటళ్లలో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకే పార్శిళ్లు తీసుకువెళ్లాలని స్పష్టం చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos