నితిన్ జోడీగా అరుళ్ మోహన్

నితిన్ జోడీగా అరుళ్ మోహన్

హైదరాబాదు: అంధాధున్ తెలుగు రీ మేక్లో కథానాయకుడు నితిన్ జోడీగా అరుళ్ మోహన్ నటించనుందని సినీ వర్గాల సమాచారం. నానీస్ గ్యాంగ్ లీడర్ లో నానీకి జోడీకి నటించింది. హిందీలో టబు చేసిన పాత్రకు తెలుగులో రాధికా ఆప్టే ను ఎంపిక చేసుకున్నారు. జూన్ నుంచి చిత్రీకరణ ఆరంభించి క్రిస్మస్ కు విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos