వ్యాపార నష్టాలకు ఆత్మగౌరవాన్ని బలి చేయొద్దు

వ్యాపార నష్టాలకు ఆత్మగౌరవాన్ని బలి చేయొద్దు

ముంబై: కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు వీజీ సిద్ధార్థ ఆత్మహత్యకు మహీంద్ర గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా బుధవారం ట్విట్టర్లో తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కష్టకాలంలో ధైర్యంగా ఉండాలని పారిశ్రామిక దిగ్గజాలకు పిలుపునిచ్చారు. ‘నాకు ఆయన గురించి తెలియదు. ఆయన ఆర్థిక పరిస్థితుల గురించి కూడా అవగాహన లేదు. నాకు తెలిసిందల్లా పారిశ్రామిక వేత్తలు ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాపారంలో వచ్చిన నష్టాలకు తమ ఆత్మగౌరవాన్ని నాశనం చేసుకోరాదు. ఇది పారిశ్రామికరంగం అంతానికి దారి తీస్తుంద’ని హితవు పలికారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos