త్వరలో కొత్త రాజకీయ పక్షం

త్వరలో కొత్త రాజకీయ పక్షం

చెన్నై : వచ్చే శాసనసభ ఎన్నికల్లోగా కొత్త రాజకీయ పక్షాన్ని ప్రారంభించనున్నాట్లు డీఎంకే మాజీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి దివంగత కరుణానిధి తనయుడు ఎంకే అళగరి బుధవారం ఇక్కడ ప్రకటించారు. కరుణానిధి మృతి తర్వాత డీఎంకేలో చేరేందుకు ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. గత మూడేళ్లకు పైగా రాజకీయాలకు దూరంగా మధురైలో ఉన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos