శాసన సభ ఎన్నికలో పోటీ చేయను…అఖిలేశ్‌

శాసన సభ ఎన్నికలో పోటీ చేయను…అఖిలేశ్‌

లక్నో: ఉత్తరప్రదేశ్ 2022 శాసన సభ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదని మాజీ ముఖ్యమంత్రి, సమాజ్వాదీ పార్టీ అధినేత అధినేత అఖిలేష్ యాదవ్ సోమవారం ప్రకటించారు. ఆదివారం జరిగిన ర్యాలీలో అఖిలేష్ యాదవ్, జిన్నాను సర్దార్ వల్లభాయ్ పటేల్తో పోల్చడం సిగ్గుచేటని ఆదిత్యనాథ్ ఆగ్రహించారు. ‘ఇది విభజనను నమ్మే తాలిబానీ మనస్తత్వం. సర్దార్ పటేల్ దేశాన్ని ఏకం చేశారు. ప్రధాని మోదీ ఏక్ భారత్, శ్రేష్ఠ్ భారత్ నిర్మాణ కృషి జరుగుతోంద’ న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos