ఎయిర్‌ ఇండియా సిబ్బంది నోటికి తాళం

ఎయిర్‌ ఇండియా సిబ్బంది నోటికి తాళం

న్యూఢిల్లీ: ఎయిర్ ఇండియా సంస్థ ఉద్యోగులెవ్వరూ మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడరాదని సంస్థ యాజమాన్యం శుక్రవారం తాఖీదుల్ని జారీ చేసింది. కొందరు ఉద్యోగులు తమ సంస్థ యూనిఫారాల్ని ధరించి మరీ సంస్థకు వ్యతిరేకంగా వ్యాఖ్యానాలు, విమర్శలు చేయటం సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా సంచరిస్తున్నందున ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అధికార్లు వివరించారు. నియమాల్ని ఉల్లంఘించిన వారికి వ్యతిరేకంగా కఠిన క్రమశిక్షణ చర్యల్ని తీసుకుంటామని హెచ్చరించింది. ఇలాంటి వివాదాలకు ఉద్యోగులు దూరంగా ఉండాలని ఆదేశాలు జారీ చేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos