చంద్ర చూడేశ్వరాలయంలోధ్వజారోహణం

చంద్ర చూడేశ్వరాలయంలోధ్వజారోహణం

హోసూరు : ఇక్కడి శ్రీ చంద్ర చూడేశ్వరాలయ బ్రహ్మోత్సవాల ధ్వజారోహణం మంగళవారం జరిగింది. రథోత్సవం ఈ నెల 9వ తేదీ వైభవంగా జరుగనుంది. ఆలయ స్తంభాన్ని పట్టు వస్త్రాలతో అలంకరించి అర్చించారు. తదుపరి స్వామి వారికి విశేష పూజలు నిర్వహించి తీర్థ ప్రసాద వినియోగం చేశారు. పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు.

తాజా సమాచారం