న్యూఢిల్లీ : ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ఊహల్లో జీవిస్తుంటారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గురు వారం ఇక్కడ ఎద్దేవా చేసారు. ‘వారికి ఊహల ప్రపంచంతో తప్ప బయటి ప్రపంచంతో సంబంధాలు ఉండవు. వారి సొంత ప్రపం చంలో విహరిస్తూ వివిధ అంశాలపై భ్రమల్లో తేలిపోతుంటారు. అందుకే మన దేశం ఇబ్బందుల్లో కూరుకు పోయింద’ని దేశ ఆర్థి క స్థితిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.