దిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి రాజ్ఘాట్ వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్, కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్గాంధీ తదితరులు మహాత్మునికి అంజలి ఘటించారు.