రాజ్‌ఘాట్‌ వద్ద నివాళులర్పించిన ప్రముఖులు

రాజ్‌ఘాట్‌ వద్ద నివాళులర్పించిన ప్రముఖులు

దిల్లీ: జాతిపిత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి రాజ్‌ఘాట్‌ వద్ద ప్రముఖులు నివాళులర్పించారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌, కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తదితరులు మహాత్మునికి అంజలి ఘటించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos