చేపలు తింటూ.. సెల్ఫీలు దిగుతూ రాహుల్..

చేపలు తింటూ.. సెల్ఫీలు దిగుతూ రాహుల్..

గోవా: రాజకీయాలతో బిజి బిజీగా గడిపే కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వాటి నుంచి కాస్త బ్రేక్ తీసుకున్నారు. మూడు రోజుల గోవా పర్యటన కోసం తల్లిసోనియాతో కలిసి రాహుల్ గోవా వెళ్లారు. సీ ఫుడ్స్ తింటూ.. సెల్ఫీలు దిగుతూ ఎంజాయ్ చేశారు. భద్రతా సిబ్బంది లేకుండానే రాహుల్ గోవాకు వెళ్లడం విశేషం. ఈ సందర్భంగా అక్కడకు వచ్చిన కస్టమర్లతో రాహుల్ సరదాగా గడిపారు. రచనా ఫెర్నాండేజ్ అనే టూరిస్టు.. రెస్టారెంట్లో రాహుల్ గాంధీతో దిగిన ఫోటోను తన సోషల్ మీడియాలో పోస్టు చేశారు. చెత్త రాజకీయాల్లో రాహుల్ మంచి నేతంటూ రచన కితాబిచ్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos