జమ్ముః పుల్వామా దాడి ఘటన మరువక ముందే…అటువంటి మరో దాడి జరిగే ముప్పు పొంచివుందన్న సమాచారంలో కాశ్మీర్ లో హై అలెర్ట్ ప్రకటించారు. మరో దాడికి ఉగ్రవాదులు కుట్రపన్నారన్న నిఘా వర్గాల హెచ్చరించాయి.
శ్రీనగర్లో అంతర్జాల సేవలను నిలిపి వేశారు.భారీ ఎత్తున తనిఖీలు చేపట్టారు.