కాంగ్రెస్‌ ‘శక్తి’లో చేరేందుకు గడువు పొడిగింపు

కాంగ్రెస్‌ ‘శక్తి’లో చేరేందుకు గడువు పొడిగింపు

చెన్నై: కాంగ్రెస్‌ ‘శక్తి’లో చేరేందుకు గడువు పొడిగించినట్టు పుదుచ్చేరి మంత్రి నమశ్శివాయం తెలిపారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ప్రకటనలో… కాంగ్రెస్‌ కార్యకర్తల అభిప్రాయాలతో పాటు వారి సలహాలను స్వీకరించేలా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ‘శక్తి’ కమిటీని ఏర్పాటు చేశారని పేర్కొ న్నారు. ఈ కమిటీలో చేరేందుకు కార్యకర్తలు ఆసక్తి చూపారని, ఈ కమిటీలో చేరేందుకు గత 31వ తేదీ చివరి గడువు కాగా, కార్యకర్తల విజ్ఞప్తి మేరకు వచ్చే 15వ తేదీ వరకు గడువును పొడిగించినట్టు మంత్రి తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos