పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ ఢిల్లీలో విద్యార్థులు చేపట్టిన నిరసనలు హింసాత్మకంగా మారాయి.ఆందోళనలో భాగంగా విద్యార్థులు బస్సులు తగులబెట్టారని ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తున్నారనే ఆరోపణలతో పోలీసులు విద్యార్థులపై లాఠీలు ఝలిపించడంతో నిరసనలు హింసాత్మకంగా మారాయి.ముఖ్యంగా జామియా మిలియా ఇస్లామియా వర్శిటీలోకి చొరబడ్డ పోలీసులు విద్యార్థులపై లాఠీ ఛార్జ్ చేయడంతో పలువురు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి.శౌచాలయాలు,గ్రంథాలయంలోకి చొరబడి మరీ పోలీసులు తమపై లాఠీఛార్జ్ చేశారంటూ విద్యార్థినిలు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఢిల్లీతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో సైతం నిరసనలు హింసాత్మకంగా మారాయి.కాగా ఢిల్లీలో విద్యార్థినిలపై పోలీసులు లాఠీఛార్జ్ చేస్తున్న ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.అందులో పోలీసు శాఖకు సంబంధం లేని వ్యక్తి పోలీసుల జాకెట్ ధరించి విద్యార్థినిలపై దాడి చేస్తుండగా పాత్రికేయులు ఫోటో తీశారు.ఈ ఫోటో కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది.విద్యార్థులపై బీజేపీ జులూం ప్రదర్శిస్తుందడానికి ఇదే ఉదాహరణని దాడికి పాల్పడుతున్న వ్యక్తి ఆర్ఎస్ఎస్కు చెందిన వ్యక్తిని సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు.
How to rescue a victim during a #lynching incident.
Real life demo by women students of #Jamia— Natasha Badhwar (@natashabadhwar) December 15, 2019
I watched this & all I could see were a bunch of cowards, hiding behind their uniforms & their lathis, one not even in uniform (is the guy in the red shirt even a cop?). @DelhiPolice should hang their heads in shame. https://t.co/h9zEY17ADs
— Rezaul Hasan Laskar (@Rezhasan) December 16, 2019
चुनाव में हार के डर से बीजेपी दिल्ली में आग लगवा रही है. AAP किसी भी तरह की हिंसा के ख़िलाफ़ है. ये बीजेपी की घटिया राजनीति है. इस वीडियो में ख़ुद देखें कि किस तरह पुलिस के संरक्षण में आग लगाई जा रही है. https://t.co/IoMfSpPyYD
— Manish Sisodia (@msisodia) December 15, 2019