అమరావతి: తెదేపా సభ్యులపై ఆగ్రహించిన సభాపతి తమ్మినేని సీతారామ్ మంగళవారం సభ నుంచి హఠాత్తుగా వెళ్లి పోయా రు.‘ ‘మనస్తాపానికి గురయ్యాను.. ఐయామ్ సారీ.. నేను వెళ్లిపోతు న్నాన’ని హెడ్ ఫోన్స్ మేజాపై పడేసి వెళ్లి పోయా రు.సభ ప్రారంభం లోనే తెదేపా సభ్యులు అమరావతిపై చర్చకు పట్టుబట్టారు. ఎస్సీ కమిషన్ ముసాయిదాపై చర్చకు సభాపతి అనుతిం చారు. అప్పుడు తెదేపా సభ్యులు జై అమరావతి అని సభను చాలా సేపు హోరెత్తించారు. దీంతో తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసిన తమ్మినేని సభ నుంచి వెళ్లిపోయారు.