పాద యాత్ర వాయిదా

పాద యాత్ర వాయిదా

అమరావతి: అమరావతి రైతులకు మద్దతుగా ఇక్కడ ఫిబ్రవరి 2న భాజపా, జనసేన సంయుక్తంగా నిర్వహించదలచిన పాద యాత్ర వాయిదా పడింది. ఆ రోజు పాదయాత్ర చేపట్టనున్నట్లు ఇటీవల ఢిల్లీలో పవన్ కల్యాణ్ ప్రకటించారు. తదుపరి కార్య చర ణ ను త్వరలో వెల్లడిస్తామని భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నాగభూషణం శనివారం ఇక్కడ ప్రకటించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos