వీఎస్‌యూ స్నాతకోత్సవం

వీఎస్‌యూ స్నాతకోత్సవం

నెల్లూరు : నెల్లూరు కస్తూర్బా కళాక్షేత్రంలో మంగళవారం జరిగిన విక్రమ సింహపురి యూనివర్సిటీ స్నాతకోత్సవంలో నెల్లూరు ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డి పాల్గొన్నారు. ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, వైస్ ఛాన్సలర్‌ సుదర్శన్ రావు, విజయ డైరీ ఛైర్మన్ రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌ రావు, కోటీశ్వర రెడ్డి, సుధాకర్ రెడ్డి, పాముల హరి తదితరులు హాజరయ్యారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos