విశాఖ ఉక్కు ఆందోళన కారుల్ని అడ్డకున్న ఢిల్లీ పోలీసులు

విశాఖ ఉక్కు ఆందోళన కారుల్ని అడ్డకున్న ఢిల్లీ పోలీసులు

విశాఖ: ఇక్కడి ఉక్కు పరిశ్రమను కేంద్రం అయిన కాడికి అమ్మేయకుండా నిరోధించేందుకు ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నాచేసేందుకు వెళ్లిన కార్మికుల్ని అక్కడి పోలీసులు అడ్డుకున్నారు. న్యూ రైల్వే స్టేషన్లోనే రెండున్నర గంటలు నిర్బంధించారు. జంతర్ మంతర్కు ఆటోలో వెళుతున్నవారిని కూడా అడ్డుకున్నారు. అందోళనకు దిగకుండా వారిని బెదిరించారు. పోరాట కమిటీ సభ్యులను అరెస్టు చేస్తామని హెచ్చరించారు. నెల రోజుల ముందు ఢిల్లీలో హోటల్లో గదులు బుక్ చేసుకున్న వారిని కూడా బలవంతంగా రద్దు చేయించారు.అయినా అమ్మకాన్ని అడ్డుకునేందుకు ప్రాణాలు ఇచ్చేందుకు కూడా సిద్ధమని ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ అయోధ్య రామయ్య ప్రకటించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos