మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఎంతో ఆవేశంగా కనిపించే భారత జట్టు సారథి విరాట్ కొహ్లీ సాధారణ సమయంలో అందుకు భిన్నంగా ఉంటాడు.భారత జట్టు ఆటగాళ్లతో పాటు ప్రత్యర్థి జట్ల ఆటగాళ్లతో సహా ఆడిపాడుతూ సరదాగా గడుపుతూ కనిపిస్తాడు.తాజాగా వెస్డీండీస్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు అందులో భాగంగా గురువారం జరిగిన మొదటి వన్డేలో మ్యాచ్ మధ్యలో సహచన ఆటగాళ్లతో పాటు మైదానం సిబ్బందితో కలసి కొహ్లీ చేసిన డ్యాన్స్ చేశాడు.అందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.యూనివర్శల్ బాస్ క్రిస్గేల్,కొహ్లీ కలసి చేసిన నృత్యం వీడియోకు హైలైట్గా నిలిచింది..
Things to do when rain stops play
Stay indoors ❎
Dance to entertain☑️
.
.
Watch @imVkohli showcase some dance moves 🕺 as rains 🌧️ washout the 1st ODI between #WIvIND
.
.#Morecricket #FuriousAndFast #SPNSports pic.twitter.com/RygpUBQKfT— SPN- Sports (@SPNSportsIndia) August 9, 2019