అజిత్ కు ప్రతి నాయకుడుగా కార్తికేయ

అజిత్ కు  ప్రతి నాయకుడుగా కార్తికేయ

చెన్నై: ఆర్ ఎక్స్ 100′ సినిమాతో హీరో కార్తికేయ యువతకు చేరువయ్యాడు. విలన్ రోల్స్ లోనూ కార్తికేయ రాణిస్తాడనే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. అజిత్ హీరోగా వినోత్ దర్శకత్వంలో రూపొందుతున్న -వాలిమైలో ప్రతినాయకుడిగా కార్తికేయ నటించనున్నారు. నిన్న అజిత్ పుట్టిన రోజున ఆయనకి కార్తికేయ ట్విట్టర్ ద్వారా శుభాకాంక్షలు కూడా తెలిపారు. కార్తికేయ తాజా చిత్రం ‘చావుకబురు చల్లగా’ సెట్స్ పై ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos