కశ్మీర్‌పై చర్చించం

కశ్మీర్‌పై చర్చించం

న్యూయార్క్: ఐరాస భద్రతా మండలి(యూఎన్ఎస్సీ) ఈ నెల్లో నిర్వహించనున్న సమావేశాల్లో కశ్మీర్ గురించి చర్చించే ప్రసక్తే ఉండబోదని ఆ సంస్థ శనివారం ఇక్కడ స్పష్టీకరించింది. చర్చలకు దాని కంటే ప్రముఖ మైన అంశాలు చాలా ఉన్నాయని సమావేశాలకు అధ్యక్షత వహింనున్న బ్రిటన్ శాశ్వత ప్రతినిధి కరెన్ పియర్స్ పేర్కొన్నారు. ఇటీవల జరిగిన సమావేశాల్లో కశ్మీర్పై చర్చించామన్నారు. మరో మారు చర్చించాలని సభ్య దేశాల్లో ఏ ఒక్కటీ కోరలేదన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos