ఇద్దరు ఉగ్రవాదులు మృతి

ఇద్దరు ఉగ్రవాదులు మృతి

శ్రీనగర్ : షోపియాన్ జిల్లా మెల్ హురాలో భద్రతా బలగాలకు, ఉగ్రవాదులకు మధ్య మంగళ వారం రాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్ర వాదులు మరణిం చారు. ఉగ్రవాదుల కోసం ఆర్మీ 55 రాష్ట్రీయ రైఫిల్స్, సీఆర్ పీఎఫ్ జవాన్లు జైనపొర ప్రాంతంలో గాలించినపుడు ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. దీంతో జవాన్లు ప్రతి కాల్పులు జరిపారు. మరో ఉగ్రవాది కోసం జవాన్లు గాలిస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos