అమరులైన ఇద్దరు పోలీసులు

అమరులైన ఇద్దరు పోలీసులు

శ్రీనగర్ : నౌగామ్ బైపాస్ రోడ్డులో శుక్రవారం ఉదయం పోలీసు బృందం పై జరిగిన ఉగ్ర వాదుల దాడిలో ఇద్దరు పోలీసులు అమరులయ్యారు. ఉగ్ర దాడిలో ముగ్గురు గాయ పడ్డారు. వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరు కన్నుమూసారని ఉన్నతాధికారులు ప్రకటించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos