అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. 28 మందితో కొత్త పాలక మండలి ఏర్పాటైంది. వీరిలో 24 మంది పాలక మండలి సభ్యులు కాగా మిగిలిన నలుగురు ఎక్స్అఫీషియో సభ్యులు.
- కే. పార్థసారధి (ఎమ్మెల్యే)
- యూవీ. రమణమూర్తి రాజు (ఎమ్మెల్యే)
- ఎం. మల్లిఖార్జున రెడ్డి (ఎమ్మెల్యే)
- పరిగెల మురళీకృష్ణ
- కృష్ణమూర్తి వైద్యనాథన్
- నారాయణ స్వామి శ్రీనివాసన్
- జే. రామేశ్వర రావు.
- వి. ప్రశాంతి
- బీ. పార్థసారథి రెడ్డి
- డాక్టర్ నిచితి ముప్పవరకు
- నాదెండ్ల సుబ్బారావు
- డీపీ. అనంత
- రాజేశ్ శర్మ
- రమేశ్ శెట్టి
- గుండవరం వెంకట భాస్కర రావు
- మూరంశెట్టి రాములు
- డీ. దామోదర రావు
- చిప్పగిరి ప్రసాద్ కుమార్
- ఎంఎస్. శివశంకరన్
- సంపత్ రవి నారాయణ
- సుధా నారాయణ మూర్తి
- కుమార గురు (ఎమ్మెల్యే)
- పుట్టా ప్రతాప్ రెడ్డి
- కే. శివ కుమార్
ఎక్స్-అఫీషియో సభ్యులు
- రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఎండోమెంట్స్)
- దేవాదాయ శాఖ కమిషనర్
- తుడా చైర్మన్
- టీటీడీ ఈఓ