తితిదే కొత్త పాలక మండలి

తితిదే కొత్త పాలక మండలి

అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం (తితిదే) పాలక మండలిని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం బుధవారం జీవో జారీ చేసింది. 28 మందితో కొత్త పాలక మండలి ఏర్పాటైంది. వీరిలో 24 మంది పాలక మండలి సభ్యులు కాగా మిగిలిన నలుగురు ఎక్స్‌అఫీషియో సభ్యులు.

  1. కే. పార్థసారధి (ఎమ్మెల్యే)
  2. యూవీ. రమణమూర్తి రాజు (ఎమ్మెల్యే)
  3. ఎం. మల్లిఖార్జున రెడ్డి (ఎమ్మెల్యే)
  4. పరిగెల మురళీకృష్ణ
  5. కృష్ణమూర్తి వైద్యనాథన్‌
  6. నారాయణ స్వామి శ్రీనివాసన్‌
  7. జే. రామేశ్వర రావు.
  8. వి. ప్రశాంతి
  9. బీ. పార్థసారథి రెడ్డి
  10. డాక్టర్‌ నిచితి ముప్పవరకు
  11. నాదెండ్ల సుబ్బారావు
  12. డీపీ. అనంత
  13. రాజేశ్‌ శర్మ
  14. రమేశ్‌ శెట్టి
  15. గుండవరం వెంకట భాస్కర రావు
  16. మూరంశెట్టి రాములు
  17. డీ. దామోదర రావు
  18. చిప్పగిరి ప్రసాద్‌ కుమార్‌
  19. ఎంఎస్‌. శివశంకరన్‌
  20. సంపత్‌ రవి నారాయణ
  21. సుధా నారాయణ మూర్తి
  22. కుమార గురు (ఎమ్మెల్యే)
  23. పుట్టా ప్రతాప్‌ రెడ్డి
  24. కే. శివ కుమార్‌

ఎక్స్‌-అఫీషియో సభ్యులు

  1. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి (ఎండోమెంట్స్‌)
  2. దేవాదాయ శాఖ కమిషనర్‌
  3. తుడా చైర్మన్‌
  4. టీటీడీ ఈఓ

తాజా సమాచారం

Latest Posts

Featured Videos