..పేల పిండి.. కృష్ణార్పణం

..పేల పిండి.. కృష్ణార్పణం

తిరుమల: అమ్మకానికి వీలుకాని లడ్లను తితిదే సిబ్బందికి ఉగాది పర్వ దినాన ఉచితంగా వితరణ చేయనుంది. భక్తులకు విక్రయానికి తయారు చేసిన రెండు లక్షల లడ్డులు గోదాముల్లో నిల్వ ఉంది. స్వామి వారి దర్శనానికి తెర దించారు. కరోనా తగ్గుముఖం పట్టిన తర్వాతే తెర తీయనున్నారు. అందువల్ల ఆ లడ్లు పాడు కాక ముందే సిబ్బందికి పంచి పెట్టాలని ఆలయ నిర్వాహకులు తీర్మానించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos