రైళ్ల నడక ఆలస్యం

కాకినాడ:గొల్లప్రోలు వద్ద యశవంతపుర-టాటానగర్ ఎక్స్‌ ప్రెస్‌ రైల్లో ఆహార పదార్థాలు తయారు చేసే పెట్టె (ప్యాంట్రీ కారు)లో అగ్ని ప్రమాదం సంభవించినందున మంగళవారం విజయవాడ-విశాఖపట్నం మార్గంలో రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. సింగిల్ లైన్లోనే రైళ్ల రాకపోకలుసాగుతున్నాయి. పదకొండు ప్రధాన రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. సికింద్రాబాద్ -భువనేశ్వర్ రైలు విశాఖ, హౌరా వెళ్లే ఫలక్నుమా ఎక్స్ప్రెస్ రైళ్లు ఐదు గంటలు ఆలస్యంగా కదలుతున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos