ఎల్ అండ్ టీ కి బుల్లెట్ రైలు కాంట్రాక్టు

ఎల్ అండ్ టీ కి బుల్లెట్ రైలు కాంట్రాక్టు

న్యూఢిల్లీ: అహ్మదాబాద్- ముంబై బుల్లెట్ రైలు నిర్మాణ ప్రాజెక్టుకు సంబంధించి రూ. 25,000 కోట్ల ఆర్డర్ను ఎల్ అండ్ టీ సంస్థ సొంతం చేసుకుంది. గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ సిటీ, మహారాష్ట్ర రాజధాని ముంబై సిటీకి బుల్లెట్ రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు. దీని వల్ల రెండు నగరాల ప్రయాణ వ్యవధి రెండు గంటలకు తగ్గుతుంది. మొత్తం పథకం అంచనా వ్యయం రూ.1.08 లక్షల కోట్లు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos