40లక్షల ట్రాక్టర్లతో ర్యాలీ

40లక్షల ట్రాక్టర్లతో ర్యాలీ

న్యూ ఢిల్లీ : 40లక్షల ట్రాక్టర్లతో దేశవ్యాప్తంగా ర్యాలీ చేపడతామని భారతీయ కిసాన్​ యూనియన్​ నేత రాకేశ్​ టికాయత్​ ప్రకటించారు.వచ్చే అక్టోబరులోగా ప్రభుత్వం నల్ల చట్టాల్ని రద్దు చేయక పోతే  ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. లక్ష్యం నెరవేరేంత వరకూ ఇళ్లకు మళ్లబోమని తేల్చి చెప్పారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos