పెరిగిన కరోనా పీడితులు

పెరిగిన కరోనా పీడితులు

న్యూఢిల్లీ: మంగళవారం ఉదయం 9 గంటల వరకు మన దేశంలో కరోనా పీడితుల సంఖ్య 4,421కి చేరింది. మరణాల సంఖ్య 114కు పెరిగింది. 325 మంది బాధితులు కరోనా నుంచి కోలుకుని ఆసుపత్రుల నుంచి విడుదలయ్యారు. గత 24 గంటల్లో 354 మంది ఈ వ్యాధికి గురయినట్లు గుర్తించారు. ఐదు గురు మృతి చెందారు. ముంబైలో మరో 26 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకింది. మహారాష్ట్రలో దేశంలోనే అత్యధికంగా 45 మంది ప్రాణాలు కోల్పోయారు. మధ్యప్రదేశ్ లో కూడా వైరస్ తీవ్రత పెరుగుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos