అమరావతి : సినిమా టికెట్ల ధరలు తగ్గింపు ఉత్తర్వును హైకోర్టు మంగళ వారం కొట్టి వేయటాన్ని సవాలు చేస్తూ ప్రభుత్వం బుధవారం విభాగ ధర్మాసనానికి వ్యాజ్యాన్ని దాఖలు చేసింది. ప్రభుత్వ తరఫున వాదనలు వినాలని అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరారు. లంచ్ మోషన్ పిటిషన్పై హైకోర్టు కాసేపట్లో వాదనలు విననుంది.