ముగ్గురు ఉగ్రవాదుల మృతి?

ముగ్గురు ఉగ్రవాదుల మృతి?

శ్రీనగర్ : జమ్మూ-కశ్మీర్, కుల్గాం జిల్లా దంహాల్ హింజీపురాలోని నందీమార్గ్ ప్రాంతంలో శనివారం ఉగ్రవాదులకు, భద్రతాబలగాలకు మధ్య ఎదురు కాల్పులు సాగుతున్నాయి. ఈ కాల్పుల్లో జైషే మహ్మద్ కు చెందిన సాజద్ నవాబ్ దార్ తో కలిసి ముగ్గురు ఉగ్రవాదులు మరణించి ఉంటారని భావిస్తున్నారు. నందీమార్గ్ ప్రాంతంలో జైషే మహ్మద్ కు చెందిన ఉగ్రవాదులు దాక్కున్నారని సమాచారం అందటంతో అక్కడ సైనికులు, సీఆర్పీఎఫ్ జవాన్లు గాలింపు చేపట్టారు. అప్పుడు ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించడంతో జవాన్లు ఎదురుకాల్పులు జరిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos