ముగ్గురు హతం

ముగ్గురు హతం

శ్రీనగర్ : బారాముల్లా జిల్లా క్రీరి ప్రాంతంలో మంగళవారం కేంద్ర భద్రతా జవాన్లు, ఉగ్రవాదులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు , ఒక జవాను హతమయ్యారు. గత రెండు నెలలుగా ఉగ్రవాదులు, బలగాల మధ్య ఎదురు కాల్పులు సాగుతూనే ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos