భూటాన్‌ విహారానికి రుసుము

భూటాన్‌ విహారానికి రుసుము

థింపూ: భూటాన్లో వచ్చే జులై నుంచి పర్యటించే భారతీయులు రోజుకు తలా రూ.1200 రుసుము చెల్లించాలి. భూటాన్ దిగువ సభ బుధ వారం ఈ మేరకు ఆమోదించింది. దేశ సుస్థిరాభివృద్ది కోసం ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అధికార్లు ప్రకటించారు. బంగ్లాదేశ్, మాల్దీవుల పర్యాటకులకూ ఈ నిబంధన వర్తిస్తుంది. ఈ మూడు నుంచి వచ్చేపర్యాటకుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. 2019లో 10 శాతం పెరి గింది. ఈ ముసాయిదా భూటాన్ జాతీయ శాసనసభలో ఇంకా చర్చల్లోనే ఉంది. రుసుము నామమాత్రంగా పెరిగే అవకాశం ఉందని భారత అధికారులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos