కరోనా టెస్టులు, చికిత్స ఉచితం

హైదరాబాదు: ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో కరోనా పరీక్షలు, చికిత్సనూ ఉచితంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వం బుధవారం తీర్మానించింది. తొలుత మల్లారెడ్డి, మమత, కామినేని వైద్య కళాశాలల్లో ఈ సేవల్ని ప్రారంభించనున్నారు. ఇతర వివరాలను ప్రభుత్వం త్వరలో ప్రకటించనుంది. రాష్ట్రంలో 37,745 మంది కరోనా బారిన పడగా 375 మంది మరణించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos