కశ్మీర్‌ గవర్నర్‌పై ఉగ్రవాదుల కన్ను

కశ్మీర్‌ గవర్నర్‌పై ఉగ్రవాదుల కన్ను

న్యూఢిల్లీ: జమ్మూ – కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ గిరీశ్ చంద్ర ముర్మును పాక్ గూఢచార సంస్థ – ఐఎస్ఐ దాడిచేసే అవకాశా లున్నాయని నిఘా వర్గాలు వర్గాలు గురువారం ఇక్కడ హెచ్చరించాయి. లష్కరే తాయిబా, హజ్బుల్ ముజాహిదీన్ ఉగ్ర సంస్థలు, ఐఎస్ఐ పాక్ ఆక్రమిత కశ్మీర్లోని కోట్లిలో సమావేశమై ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు వివరించింది. ఇటీవల జరిగిన మండల అభివృద్ధి మండలి ఎన్నికల విజేతలూ, కమలనాధులూ ఉగ్రవాదుల హిట్ లిస్టులో ఉన్నారని పేర్కొంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos