ఆలయాల పాలనలో దళితులు

ఆలయాల పాలనలో దళితులు

అమరావతి: దేవాలయాల పాలకమండళ్లు, ట్రస్టు బోర్డుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 శాతం రిజర్వేషన్లను కల్పించినట్లు ప్రభుత్వం శుక్రవారం ఇక్కడ ఉత్తర్వుల్ని జారీ చేసింది. ఇంకా పాలకమండళ్లలో మహిళలకు యాభై శాతం పదవులు కేటాయించింది. ప్రభుత్వ నిర్ణయం పట్ల మహిళా సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజికవర్గాలు సంతోషించాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos