తెలంగాణ అమ్మాయికి మిస్ ఇండియా కిరీటం

తెలంగాణ అమ్మాయికి మిస్ ఇండియా కిరీటం

హైదరాబాద్ : ‘మిస్ ఇండియా 2020’ టైటిల్‌ను తెలంగాణ అమ్మాయి సొంతం చేసుకుంది. 23 ఏళ్ల యువ ఇంజనీర్ మానస వారణాసి వీఎల్‌సీసీ ఫెమినా మిస్ ఇండియా వరల్డ్ 2020 కిరీటాన్ని కైవసం చేసుకుంది. హైదరాబాదుకు చెందిన మానస గ్లోబల్ ఇండియన్ స్కూల్లో తన విద్యాభ్యాసం పూర్తి చేసింది. వాసవి ఇంజనీరింగ్ కాలేజీలో కంప్యూటర్ సైన్స్ లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన ఆమె ప్రస్తుతం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ ఎక్స్‏ఛేంజ్ అనలిస్ట్‏గా పనిచేస్తోంది. ఈ ఏడాది జరగబోయే 70వ మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరపున మానస పాల్గొననుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos