తాజ్‌ మహల్‌ నూ అమ్మేస్తారా?

తాజ్‌ మహల్‌ నూ అమ్మేస్తారా?

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ ఏదో ఒక రోజు తాజ్మహల్నూ అమ్మేస్తారని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాం ధీ దెప్పి పొడిచారు. బుధవారం ఇక్కడి జాంగ్పూర్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన ప్రసంగించారు.‘భా జప,ఆమ్ఆద్మీ పార్టీ నేతలు ప్రజల్లో విద్వేషాలు పెంచుతున్నారు. మోదీ మేకిన్ ఇండియా నినాదం ప్రచా రానికే పరిమితమైంది. ఆగ్రాకు ఇప్పటి వరకు ఒక్క ఫ్యాక్టరీ కూడా రాలేదు. ప్రధాని అన్నింటినీ అమ్మేస్తు న్నా రు. ఏదో ఒక రోజు తాజ్మహల్నూ బేరానికి పెట్టేస్తారు. నిరుద్యోగాన్ని పారదోలి యువతకు ఉద్యోగాలు కల్పిం చా లన్న ధ్యాస అటు మోదీకీ, ఇటు కేజ్రీవాల్కు ఇద్దరికీ లేకుండా పోయింది.అధికారం కోసమే వారి పోరాటమ’ని దుయ్యబట్టారు.

తాజా సమాచారం