రాక్షస పాలన సమాప్తమైంది

రాక్షస పాలన సమాప్తమైంది

అమరావతి: రాష్ట్రంలో 2014 నుంచి 2019వరకూ రాక్షస పాలన కొనసాగిందని హోం మంత్రి సుచరిత సోమవారం ఇక్కడ విలేఖరుల సమావేశంలో ఆరోపించారు. ‘పల్నాడులో సమస్యాత్మక గ్రామాల్ని గుర్తించాం. అక్కడి ప్రశాంతతకు ఎవరూ భంగం కలిగించ రాద’ని విన్నవించారు. ప్రతి సోమవారం పోలీసు సూపరెంటెండెంట్ కార్యాలయాల్లో ఫిర్యాదుల్ని తీసుకుంటా మని చెప్పా. ‘రాష్ట్రం ప్రశాంతంగా ఉండటం చంద్రబాబుకు నచ్చడం లేదు. అక్రమ మైనింగ్పై ఫిర్యాదు చేసిన వారిని తెదేపా హయాంలో చిత్ర హింసలు పాల్జేసారు. మూడు నెలల్లో నాలుగు లక్షల కంటే ఎక్కువ మందికి జగన్ ఉద్యోగా లిచ్చారు. గత ఐదేళ్లలో గురజాలలో ఎన్నో ఘోరాలు జరిగాయి. సంక్షేమం, శాంతి భద్రతలు కాపాడాలని చెప్పారు. పారితోషికం కళాకారులతో గొడ వలు సృష్టిస్తున్నారు’ అని అక్రోశించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos